జమ్మలమడుగు( సెప్టెంబర్03): రాబోయే వినాయక చవితి పండుగ పురస్కరించుకొని ప్రజలందరూ మట్టిగణపతులు ప్రతిష్టించి ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని ప్రభుత్వాసుపత్రి సూపరంటెండెంట్ డాక్టర్ రాఫిక్ పాషా తెలిపారు. ఈరోజుడివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కడప జిల్లా...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. మట్టి గణపతి ప్రకృతిహితమే పండగల పరమార్థం. మట్టి విగ్రహం తీసుకురావడం వల్ల వాతావరణానికే కాదు, ఆరోగ్యానికీ మంచిదని , నంద్యాల పట్టణంలోని ఆత్మకూరుబస్టాండ్ సమీపం లోని బాల...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టపరచాలి.సిపిఐ అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి. 2024 సెప్టెంబర్ 1 నుండి 6 వరకు సి.పి.ఐ. దేశవ్యాప్త ఆందోళన జయప్రదం చేయండి. సిపిఐ...
ఏపీ టుడే న్యూస్, బ్యూరో కర్నూల్ సిటి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మునగపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ అంతట కూడా భారీ వర్షాలతో ఊర్లు కు ఊర్లు...
ఏపీ టుడే న్యూస్, బ్యూరో కర్నూల్ సిటీ వరద బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు కోరారు.. శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడలో...
ఏపీ టుడే న్యూస్, శ్రీశైలం శ్రీశైలంలో సత్రాల ఇష్టా రాజ్యం – వసతి గదుల ఒకరోజు అద్దె రూ. 3వేలు – చోద్యం చూస్తున్న దేవస్ధానం అధికారులు – శ్రీశైలంలో సుమారు 50 సత్రాలు పైగా...
ఏపీ టుడే న్యూస్, బ్యూరో కర్నూలు సిటీ కర్నూలు నగరం లోని బంగారుపేటలోని కెనాల్ దగ్గర బంగారుపేటకు చెందిన నీలిషికారి గణేష్ అనే వ్యక్తి మట్కా ఆడుతుండగా, కర్నూలు రెండవ పట్టణ సిఐ నాగరాజు రావు...
కడప జిల్లా : కడప జిల్లాలో భూ సురక్ష,రీ సర్వే పేరుతో వన్ బి అడంగల్ ఆన్లైన్ లో రాకపోవడంతో రైతుల తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని సోమవారం కడప ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. పారిశుధ్య చర్యలు ముమ్మరం చేసి ఆరోగ్యవంత జిల్లాగా తీర్చిదిద్దండి. పంట నష్టం పై ప్రాథమిక నివేదికలు ఇవ్వండి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి బ్రిడ్జిలపై ప్రవహిస్తున్న...