ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నుండి నిధుల కేటాయింపులు సాధించడంపై హర్షం. అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక నిధులను రాబట్టాలి. శిథిలావస్థలో ఉన్న...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. పెన్షన్ పెంచి పేదల జీవితాల్లో వెలుగునింపింది సీఎం చంద్రబాబు నాయుడే. రాష్ట్రంలో పెన్షన్ అంటే గుర్తుకు వచ్చేది ఎన్.టి.ఆర్ అని, పేదలను ఆదుకునేందుకు, వారికీ మనోధైర్యం కల్పించేందుకు...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ కాల్వల్లో,ఫుట్పాత్ పై టన్నుల కొద్దీ మట్టిని వదిలేసిన కాంట్రాక్టర్లు.రోడ్లపై నిలిచిన వర్షం నీరు.ఇబ్బంది పడుతున్న ప్రజలు రోడ్లపై నీళ్లు నిలువకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఉన్నతాధికారుల సమావేశంలో...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందని రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ ఉదయం 6 గంటలకే లబ్ధిదారుల ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం ఓర్వకల్లు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అర్హులైన...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటి పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు.. కర్నూలు మండలంలోని పంచలింగాల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ...
రిపోర్టర్: జైదేవ్ కొత్తపేట నియోజకవర్గం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజా అవసరాలకు తగ్గట్టుగా పాలన… సెలవు దినం కావడంతో ఒకరోజు ముందే పెన్షన్ ల పంపిణీ పూర్తీ.. భారీవర్షంలో సైతం పెన్షన్...
కాకినాడ సిటీ,31ఆగస్ట్: తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పెన్షన్ల పథకాన్ని శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారి సూచనల మేరకు 28 వ డివిజన్...