ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భధ్రత. పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. (శనివారం) కర్నూలు జిల్లాలోని పత్తికొండ మండలం, పుచ్చకాయలమడ గ్రామంలో జరిగే పింఛన్ల పంపిణీ...
విజయవాడ :— ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కార్యాలయం నందు శుక్రవారం నాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర నాయకులు ఎస్. సిద్ధార్థ, టి.విష్ణువర్ధన్, జి. శేఖర్ బాబు, కె. వెంకట వేణు, క్రిష్ణ భగవాన్...
*తిరుపతి జిల్లా : తిరుమల: ఆగస్ట్ 29 (ఏపీ టు డే న్యూస్) మీరు తప్పనిసరిగా 7 రోజులలో (వివాహ తేదీ తర్వాత) పాల్గొనాలి అవసరమైన వివరాలు: వివాహ కార్డు, వివాహ చిత్రం, జంట ఆధార్...
తిరుపతి జిల్లా : తిరుమల: ఆగస్ట్ 29 (ఏపీ టు డే న్యూస్) కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లతో పాటు, కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్లలో ప్రసారమవుతున్న నిరాధార ఆరోపణలు భక్తులు నమ్మవద్దని ఆయన కోరారు....
విజయవాడ: • వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి… ఇది సామాజిక బాధ్యత • అన్య జాతుల మొక్కలను పెంచడం మానేద్దాం • దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు • వన మహోత్సవం కార్యక్రమాన్ని...
నంద్యాల: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ప్రతిభ గల క్రీడాకారులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సత్కారం… జాతీయ క్రీడా దినోత్సవం హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని నంద్యాల జిల్లా...
ఏపీ టుడే న్యూస్ జనార్ధన్ రిపోర్టర్ చిత్తూరు సిటీ. ఇటివల 15.08.2024వ తేదీన చిత్తూర్ పట్టణం లో కట్టమంచి నందు నివాసం ఉండు మునిక్రిష్ణ అను వ్యక్తి యొక్క తాళం వేసివున్న ఇంటి తలుపులు పగలగొట్టి...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. హైరిస్క్ గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక దృష్టి సారించండి. ప్రసవ సమయంలో గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించి మాతృ శిశు మరణాలు జరగకుండా వైద్య, స్త్రీ...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో , కర్నూల్ సిటీ ప్రతి డాక్యుమెంటుకు సి.ఎస్.చేయడానికి రూ.200 డిమాండ్ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని నిర్ములించడానికి ప్రభుత్వాలు ఎన్నో చట్ట సవరణలు చేస్తున్న అవినీతిని నిరోదించలేక పోతున్నాయి.కొన్ని కార్యాలయాల్లో అవినీతి...