HYDERABAD: చంద్రబాబు 1995, సెప్టెంబర్ 1న తొలిసారి ఏ పి సీఎంగా ప్రమాణం చేసారు. ఆ సందర్భానికి నేటితో 29సంవత్సరాలు పూర్తియ్యాయి. నలుగున్నారదశాబ్దంల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలురాయి అయన అందుకున్నారు. 28 ఏళ్లకు ఎమ్మెల్యే...
KURNOOL ఈ నెల 2 వ తేదీ సోమవారం కర్నూలు కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం)కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని...
*సెప్టెంబర్ 2024* ముఖ్యమైన రోజులు మరియు తేదీలు: సెప్టెంబర్ 1*: నేషనల్ న్యూట్రిషన్ వీక్ సెప్టెంబర్ 2*: ప్రపంచ కొబ్బరి దినోత్సవం సెప్టెంబర్ 3*: స్కైస్క్రాపర్ డే సెప్టెంబర్ 5*: ఉపాధ్యాయుల దినోత్సవం (భారతదేశం) మరియు...
పిఠాపురం : పిఠాపురం మున్సిపాలిటీ లో రోడ్డెక్కిన అధికారులు.. మున్సిపల్ సమావేశంలో కమిషనర్ కనకరావు, డి.ఈ.ఈ భవాని శంకర్ భాహ భాహి…. కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ల సాక్షిగా వాగ్వివాదం,, ఒకరిపై ఒకరు పరస్పర దాడి.. ఔట్...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు కొనసాగుతోంది ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల,సుంకేసుల నుండి 3,26,481 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ నంద్యాల జిల్లా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శ్రీశైలం మండలంలోని శ్రీశైలం,సుండిపెంట,లింగలగట్టు గ్రామాలలో తెల్లవారుజాము నుండి అతి భారీ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది అతి భారీ...
కడప జిల్లా ప్రొద్దుటూరు ఓడిపోయినా బుద్దిరాలేదు – బంగారు రెడ్డిపై ఎమ్మెల్యే వరద – నా జీవితకాలంలో నాపై అవినీతి చూపలేరు – వైఎస్సార్ పార్టీది అవినీతి ఎజెండా..మాది అభివృద్ధి ఎజెండా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు...
కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత 16 సంవత్సరాల నుండి గుంటూరు తులసి రామచంద్ర ప్రభు సహకారంతో, కర్నూలు జిల్లా రాయల అఫిషియల్స్ మరియు ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (రోపా) ఆధ్వర్యంలో పేద బలిజ మెరిట్ విద్యార్థులకు...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ కర్నూలు నగర పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల శనివారం 96.78% శాతం పంపిణీ పూర్తి అయిందని నగరపాలక సంస్థ కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ తెలిపారు. సెప్టెంబర్ 1వ...