ఆగస్ట్ 30 (ఏపీ టు డే న్యూస్) తిరుపతి జిల్లా : తిరుమల: తిరుమలలోని పరకామణి భవనాన్ని టీటీడీ ఈవో జె శ్యామలరావు, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీధర్తో కలిసి...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత సమిష్టిగా తీసుకోవాలి. రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్. ప్రతి ఒకరు మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలను...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. సెప్టెంబర్- 1,2 తేదీలలో పూణే నగరంలో జరిగే భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టియు) జాతీయ 8వ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ నంద్యాల...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. జిల్లాలో ప్రభుత్వ భూములలో నిరు పేదలు నివాస స్థలాలగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ భూములకు ఇళ్ల పట్టాలి ఇవ్వాలని, వైసీపీ ప్రభుత్వ హయాంలో నాయకులు ప్రభుత్వ భూములను...
కర్నూలు జిల్లా పత్తికొండ స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి క్రాంతి నాయుడు మాట్లాడుతూ 20 ఏళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ ఈనెల నంద్యాల జిల్లా లోని పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి టైక్వాండో పోటీలలో ఎస్ జె టైక్వాండో అకాడమీ క్రీడాకారులు ఎస్ ఇబ్రహీం,...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ ఈ సందర్భంగా గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ 20 24 ఎలక్షన్లలో కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు అధికారం ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్ష సూచనలు ఉన్నాయని పేర్కొంది. లోతట్టు ప్రాంత ప్రజలు...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ మొక్కల్ని నాటి, పర్యావరణానికిఊపిరి పోసి, కాలుష్యాన్ని తరిమికొట్టి, మనమందరం ఆరోగ్యంగా జీవిద్దామని పాణ్యo నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి పేర్కొన్నారు. స్థానిక రాయలసీమ యునివర్సిటీ...