ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ ఈ సందర్భంగా గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ 20 24 ఎలక్షన్లలో కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు అధికారం ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్ష సూచనలు ఉన్నాయని పేర్కొంది. లోతట్టు ప్రాంత ప్రజలు...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ మొక్కల్ని నాటి, పర్యావరణానికిఊపిరి పోసి, కాలుష్యాన్ని తరిమికొట్టి, మనమందరం ఆరోగ్యంగా జీవిద్దామని పాణ్యo నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి పేర్కొన్నారు. స్థానిక రాయలసీమ యునివర్సిటీ...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భధ్రత. పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. (శనివారం) కర్నూలు జిల్లాలోని పత్తికొండ మండలం, పుచ్చకాయలమడ గ్రామంలో జరిగే పింఛన్ల పంపిణీ...
విజయవాడ :— ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కార్యాలయం నందు శుక్రవారం నాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర నాయకులు ఎస్. సిద్ధార్థ, టి.విష్ణువర్ధన్, జి. శేఖర్ బాబు, కె. వెంకట వేణు, క్రిష్ణ భగవాన్...
*తిరుపతి జిల్లా : తిరుమల: ఆగస్ట్ 29 (ఏపీ టు డే న్యూస్) మీరు తప్పనిసరిగా 7 రోజులలో (వివాహ తేదీ తర్వాత) పాల్గొనాలి అవసరమైన వివరాలు: వివాహ కార్డు, వివాహ చిత్రం, జంట ఆధార్...
తిరుపతి జిల్లా : తిరుమల: ఆగస్ట్ 29 (ఏపీ టు డే న్యూస్) కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లతో పాటు, కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్లలో ప్రసారమవుతున్న నిరాధార ఆరోపణలు భక్తులు నమ్మవద్దని ఆయన కోరారు....
విజయవాడ: • వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి… ఇది సామాజిక బాధ్యత • అన్య జాతుల మొక్కలను పెంచడం మానేద్దాం • దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు • వన మహోత్సవం కార్యక్రమాన్ని...
నంద్యాల: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ప్రతిభ గల క్రీడాకారులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సత్కారం… జాతీయ క్రీడా దినోత్సవం హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని నంద్యాల జిల్లా...