విజయవాడ : ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్రం ఆమోదించటం శుభపరిణామం. కేంద్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరుపున ధన్యవాదాలు #tdpwc
నిరాశ నిస్పృహల్లో ఉన్న రాష్ట్రానికి, నేడు కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు, భరోసా ఇస్తాయి. ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండస్ట్రియల్ నోడ్స్ తో పాటు, పోలవరం ప్రాజెక్ట్ ఫేజ్ 1 కింద, రూ.12,000 కోట్లు ఇవ్వటానికి కేంద్ర క్యాబినెట్...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ తాగునీటి పైప్లైన్ను మురికి కాలువకు ఆనుకుని నిర్మిస్తున్నారని, దానిని కాలువ వైపునకు కాకుండా రహదారి పక్కన నిర్మించాలని నగరపాలక సంస్థ కార్యాలయ మేనేజర్ చిన్నరాముడిముని గుత్తి పెట్రోల్...
నంద్యాల జిల్లా : కోవెలకుంట్లలో మానసిక వికలాంగురాలైన మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం సామూహిక అత్యాచారాన్ని వీడియో తీసిన నిందితులు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన తల్లి ఫిర్యాదుతో ఫోక్సో చట్టం కింద కేసు...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో భూ బాధితుల సదస్సు విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి ఈశ్వరయ్య ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ విద్యుత్ సంస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారా 2000 సంవత్సరంలో విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డిలకు అర్పిస్తున్న ఘనమైన నివాళి అని సీపీఎం...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ కర్నూలు జిల్లా నీటి పారుదల శాఖ ఎస్.ఈ రెడ్డి శేఖర్ రెడ్డిని ఎం.పి బస్తిపాటి నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు.. ఆర్.ఎస్.రోడ్డు సర్కిల్ లోని జల మండలి కార్యాలయంలో...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం లోని బైలుప్పల గ్రామస్థులు ఎం.పి బస్తిపాటి నగరాజును కలిశారు.. కర్నూలు మండలంలోని పంచలింగాల గ్రామంలోని ఎం.పి నివాసంలో ఆయనను కలిసి పూలమాలలు,...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియం లో జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని సందర్భంగా ముగిసిన అంతర్ పాఠశాలల కబడ్డీ పోటీలలో బాలికల విభాగంలో డోన్, నారాయణ,...