ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ కర్నూలు జిల్లా నీటి పారుదల శాఖ ఎస్.ఈ రెడ్డి శేఖర్ రెడ్డిని ఎం.పి బస్తిపాటి నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు.. ఆర్.ఎస్.రోడ్డు సర్కిల్ లోని జల మండలి కార్యాలయంలో...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం లోని బైలుప్పల గ్రామస్థులు ఎం.పి బస్తిపాటి నగరాజును కలిశారు.. కర్నూలు మండలంలోని పంచలింగాల గ్రామంలోని ఎం.పి నివాసంలో ఆయనను కలిసి పూలమాలలు,...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియం లో జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని సందర్భంగా ముగిసిన అంతర్ పాఠశాలల కబడ్డీ పోటీలలో బాలికల విభాగంలో డోన్, నారాయణ,...
LIVE : ఏపీ హై కోర్ట్ న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం Swearing-in- Ceremony of (1) Hon’ble Smt. Justice Venkata Jyothirmai Pratapa and (2) Hon’ble Shri Justice Venuthurumalli Gopala Krishna...
విజయవాడ : దేవాదాయశాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి,దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
చిలకలూరిపేట : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించిన పోలీసులు గతంలో టోల్ గేట్ దగ్గర గొడవతో వివాదంలో చిక్కుకున్న వెంకాయమ్మ. పాత సంగతుల్ని ఎమ్మెల్యే భార్యని ప్రసన్నం చేసుకోవడానికి...
తూర్పుగోదావరి జిల్లా : పుష్ప స్టయిల్లో గంజాయి స్మగ్లింగ్.. పట్టుకున్న పోలీసులు పాత ఫర్నిచర్ మాటున బొలెరో వ్యాన్లో గంజాయి తరలిస్తున్న కేటుగాళ్లు. అల్లూరి జిల్లా పెదబయలు మండలం నుంచి తీసుకొస్తుండగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం...
శ్రీకాళహస్తి:- శ్రీకాళహస్తి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ని మర్యాదపూర్వకంగా ఫారెస్ట్ కార్యాలయంలో కలసి ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్ర పటమును ఇవ్వడం జరిగింది.అలాగే శ్రీకాళహస్తి కి మంజూరు అయిన *కైలాసాగిరి నగరవనం* గురించి...
కుప్పం: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కుప్పం నియోజకవర్గానికి కృషి విజ్ఞాన కేంద్రం రావడం కుప్పం రైతులకు వరం లాంటిదని తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్...