ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ 23వ వార్డు శ్రీరామ్ నగర్ క్వార్టర్స్ నందు దొంగను పట్టించిన మున్సిపల్ సిబ్బందిని నగర మేయర్ బి.వై. రామయ్య అభినందించారు. మంగళవారం నగరపాలక కార్యాలయంలో శానిటేషన్ సెక్రటరీ...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ ఎస్ఎపి క్యాంపులోని సిఆర్ఆర్ఎంఎంసి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ, 2020వ సంవత్సరం మే 21వ తేదీన ఏ.మైఖేల్ మృతి చెందారు. వారి కుమార్తె ఏ.సుధా గ్రేస్ నగరపాలకలో కారుణ్య...
విజయవాడ: ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఎలా ఉంది అంటే… ఎన్నికల ముందు వై నాట్ 175 అంటూ ప్రగల్భాలు పలికి 11 సీట్లకు పరిమితమై ఏం చేయాలో దిక్కుతోచక ఫేక్ ప్రచారాలకు పరిమితమయ్యారు. జగన్ రెడ్డీ! మీ...
ఏపీ టుడే న్యూస్ నంద్యాల సిటీ. సి బి టి నంద్యాల క్రైస్ట్ చర్చ్ వారి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్ నంద్యాల జిల్లా ఏఐటిసిసి ఉమెన్స్ కమిటీ వారు నంద్యాల...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూలు సిటి పాణ్యం మండలం మద్దూరు గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు గుద్దేటి సుధాకర్ రెడ్డి గారు గుండెపోటుతో మరణించడం తో విషయం తెలుసుకుని అతని పార్థివ దేహానికి పూల...
విజయవాడ : పోలీస్ మాఫియా సెటిల్మెంట్ కి పరాకాష్ట ఈ సంఘటన. (Telugu360 has independently verified the FIR ) 2024 ఫిబ్రవరి 2వ తేదీన ఓ బాలీవుడ్ నటి ( Kadambari Jetwani)...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాదిగ ల సభ ఆగస్టు 26 తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం మరియు జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రధాన...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ ఏపీలో వలంటీర్ల వ్యవస్థపై ఎట్టకేలకు సర్కారుక్లారిటీ ఇచ్చింది. వలంటీర్లను వదులుకునేది లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. వారికి బకాయి ఉన్న గౌరవ వేతనాలను కూడా త్వరలోనే విడుదల...
కర్నూలు: డోన్ ఎమ్మెల్యే మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసిన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డిపోగు బజారన్న, టీడీపీ కర్నూలు పార్లమెంటు బి. సి....