పంట పొలాల్లో ఉన్న బోర్ల వద్దకు త్రాగునీరు కోసం పరుగులు మున్సిపల్ అధికారులు స్పందించి ట్యాంకర్ల ద్వారా తాగునీరు సమస్య తీర్చాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు కడప జిల్లా, మైదుకూరు మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని...
కడప జిల్లా ప్రొద్దుటూరు లో భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి అవమానం జరుగుతోందని అభిమానులు వాపోతున్నారు….. వివరాల్లోకి వెళితే స్థానిక గాంధీ రోడ్డు నుంచి రామేశ్వరం వైపు వెళ్లే సర్కిల్ నందు తొలి మహిళా...
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ఆదివారం ప్రొద్దుటూరు వ్యాప్తంగా నెలకొన్న చౌడేశ్వరి దేవి ఆలయాలు కొత్త శోభను సంతరించుకున్నాయి, శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి దేవి జయంతి సందర్భంగా విశేష పూజలు అలంకారాలతో అమ్మ భక్తులకు దర్శనం ఇచ్చింది....
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు కొత్తపల్లి పంచాయతీ పరిధిలో నీటి ఎద్దడి అధికమించడానికి కేసీ కాలువకు చేరిన నీటిని చెన్నంరాజు పల్లె చెరువుకు తరలించడం వలన కొత్తపల్లి పంచాయతీ లోనే కాక పలు గ్రామాలకు నీటి...
*గుడ్ న్యూస్* *అమరావతి:* * ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ కోసం ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ అయినది. * పెన్షన్ బదిలీ అవసరమయ్యే పెన్షన్ దారులు ప్రస్తుతం మీరు...
*తిరుపతి జిల్లా…* తిరుపతి జిల్లా:- తిరుపతి రెడ్ సాండర్ యాంటి-స్మగ్లింగ్ టాస్క్ ఫోర్సు (Red Sanders Anti-Smuggling Task Force) ఇంచార్జ్ ఎస్పి శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐ.పి.యస్ వారి ఆదేశాల ప్రకారం తిరుపతి టాస్క్...
*మొదలైన శ్రీవారి పుష్కరిణి* *మరమ్మతు పనులు* తిరుమల :తిరుమల శ్రీవారి పుష్కరిణి మరమ్మతు పనులు గురువారం నుంచి మొదలయ్యాయి. సాధారణంగా ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలకు ముందు పుష్కరిణిలోని మరమ్మతులను పూర్తి చేసి నీటిని నింపడం ఆనవాయితీగా...
తిరుపతి జిల్లా.. తిరుమల-తిరుపతి దేవస్థానాల చీఫ్ విజిలెన్స్ & సెక్యూరిటీ అధికారిగా ఎస్.శ్రీధర్ ఐపీఎస్ నియమితులు అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం నియామక ఉత్తర్వులను జారీ చేయడంతో ఎస్. శ్రీధర్ ఐపిఎస్ తిరుమల –...
*విశాఖపట్నం రైల్వేస్టేషన్లో భారీ అగ్నిప్రమాదం* *కోర్బా ఎక్స్ ప్రెస్లో చెలరేగిన మంటలు* *మంటల్లో తగలబడుతున్న రైలు బోగీలు* *బీ6, బీ7, ఎం1 బోగీలు పూర్తిగా దగ్ధం* *రైల్వే స్టేషన్లో దట్టంగా కమ్ముకున్న పొగలు*