AP: ఏపీ ప్రభుత్వం 40 మంది సలహాదారులను తొలగించింది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే ఈ తొలగింపు ఆదేశాలు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. కాగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు 20 మంది సలహాదారులు తమ...
తిరుపతి తిరుపతి ప్రజల గెలుపు తన గెలుపని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపించిన తిరుపతివాసులకు ముఖ్యంగా మహిళలకు, యువతకు, టీచర్లకు, ఉద్యోగులకు, కార్మికులకు, వ్యాపారస్థులు పేరుపేరునా కృతజ్జతలు ఆయన తెలిపారు....
మంగళగిరి శ్రీ లక్ష్మి నరసింహా స్వామి వారిని దర్శించుకున్న నారా లోకేష్ దంపతులు…. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన లోకేష్…..
ఈ రోజు ఉదయం ఝార్ఖండ్ రాష్ట్ర గవర్నర్, తెలంగాణా మరియు పాండిచ్చేరీ రాష్ట్రాల ఇంచార్జ్ గవర్నరు అయిన పెద్దలు శ్రీ సి. పి. రాధాకృష్ణన్ గారిని ఢిల్లీ లోని వారి నివాసం నందు కలసి తిరుపతి...
తెనాలి ఎమ్మెల్యే , జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని తెనాలిలో వారి నివాసంలో కలిసి ఎమ్మెల్యే గా బారీ మెజారిటీ తో గెలిచినందుకు , జనసేన పార్టీ 21/21 స్థానాల్లో...
గూడూరు నియోజవర్గం కోట మండలం విద్యానగర్ లో నీ తెలుగుదేశం ,జనసేన,భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్ధిగా పోటీ చేసిన డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారు 21 వేల పైగా ఓట్ల మెజారిటీ తో...
YCP ఓటమితో రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి అందించారు. ఆయనతో పాటు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి, అదనపు పీపీ దుష్యంత్...
ఉండవల్లి లోని చంద్రబాబు గారి నివాసంలో నారా లోకేష్ గారితో భేటీ అయిన ప్రొద్దుటూరు టిడిపి ఇంఛార్జి డా.జి.వి.ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో భారీ విజయం సాధించిన నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు చెప్పిన అనంతరం...
హిందూ ఉపాధ్యాయ సమితి 67/2020 తెలుగు భాషాభిమానులకు ప్రతి తెలుగు భాషాభిమాని ప్లకార్డులతో రాబోయే విద్యా సంవత్సరం నుండి (2024- 25)ప్రతి పాఠశాలలో తెలుగు మాధ్యమం, ఇంగ్లీష్ మీడియం తో పాటు ఉండే విధంగా రాష్ట్ర...