మంత్రాలయం లో తృటిలో తప్పిన పెను ప్రమాదం ఏపీ న్యూస్ టుడే మంత్రాలయం రిపోర్టర్ మంత్రాలయం లోని స్థానిక రామచంద్ర నగర్ లో పెను ప్రమాదం తృటిలో తప్పిందని కాలనీవాసి అంజి అన్నారు.కాలినీలోని మొదటి లైన్...
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి . రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు. నంద్యాల జిల్లా రుద్రవరం ఏపీ టుడే న్యూస్ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రుద్రవరం అటవీ రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు తెలిపారు. శుక్రవారం...
ఎస్టీపి నిర్మాణానికి స్థల పరిశీలన ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో అమృత్ పథకం 2.0లో భాగంగా నగరానికి మంజూరైన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపి) ఏర్పాటుకు సంబంధించి రెండు ప్రదేశాలను నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర...
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రాలయం నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి సోదరుడు ఎన్. రఘునాథ్ రెడ్డి ఏపీ న్యూస్ టుడే మంత్రాలయం రిపోర్టర్: మంత్రాలయం మండలం మాధవరం గ్రామములో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో...
కొండ మాయ పల్లె గ్రామంలో వినూత్న అగ్రో టెక్ రైతు సదస్సు. నంద్యాల జిల్లా రుద్రవరం. ఏపీ టుడే న్యూస్ : సేంద్రియ ఎరువు నేలను సారవంతం చేసి జీవం ఉన్నదిగా చేసే పోషకం అని...
కామినేని పల్లెలో విస్తృతంగా స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం. ఏపీ టుడే న్యూస్- నంద్యాల జిల్లా- ఉల్లి గుర్రప్ప – సిరివెళ్ల:- (కామినేని పల్లె) మండల పరిధిలోని కామినేని పల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు...
స్టేట్ లెవల్ బూట్ క్యాంప్ కి రుద్రవరం ప్రిన్సిపాల్ సంగెపు నాగేశ్వర రావు మరియు విద్యార్థి సాయి తేజ. నంద్యాల జిల్లా రుద్రవరం. ఏపీ టుడే న్యూస్ : రుద్రవరం ఆదర్శ పాఠశాల మరియు కళాశాల...
ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటించాలి ఏపీ టుడే న్యూస్- నంద్యాల జిల్లా- ఉల్లి గుర్రప్ప – *శిరివెళ్ళ:-(యర్రగుంట్ల);* మండల పరిధిలోని యర్రగుంట్ల మేజర్ పంచాయతీ గ్రామంలో స్వచ్ఛతాహి సేవ ప్రధానమంత్రి మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛతాహి...
పిల్లలకు మంచి విద్యాబుద్దులు ఇప్పించడమే తల్లితండ్రుల ఉత్తమ బాధ్యత సమద్. ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. నంద్యాల మండలం అయ్యలూరు , మండల పరిషత్ ప్రాథమికోన్నత ఉర్దూ పాఠశాలలో ప్రాధమిక తరగతులు చదివె...