ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో ముఖ్యమంత్రి సమీక్షలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి టి.జి భరత్ రాష్ట్రంలో ఆహారశుద్ది రంగంపై సిఎం సమీక్ష చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ కు రాష్ట్రంలో అపార అవకాశాలు, అనువైన పరిస్థితులు...
గ్రామాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఏర్పాటుకు ప్రోత్సాహం* ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ, ఆహార...
కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రకృతి విపత్తువల్ల ఆకాలవర్షాలకి విజయవాడలో సంభవించిన వరద విపత్తుకు ఇబ్బందులు పడుతోన్న వరద బాధితుల సహాయార్థం ప్రొద్దుటూరులోని ది ప్రొద్దుటూరు పాత ఆటోనగర్ అసోసియేషన్ మరియు మజిదే బిలాల్ వారు ఈరోజు...
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం పరిధిలోని వగరూరు గ్రామంలోని చెరువు దాదాపు రెండు నెలల నుంచి ఎండిపోవడంతో స్థానిక రైతులు జై భీమ్ ఎమ్మార్పీఎస్ సంఘాన్ని స్థానిక వగరూరు...
తిరుపతి జిల్లా తిరుమల, 2024 సెప్టెంబరు 12 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో స్వామివారి వాహన సేవలలో భక్తులను...
బ్రేకింగ్ న్యూస్ తిరుపతి కారును ఢీ కొన్న కంటైనర్ లారీ… కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి. … కలకడ నుంచి చెన్నై కు టమోటా లోడు తో వెళుతున్న కంటైనర్ అదుపుతప్పి కారు పైన పడటంతో...
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు వినూత్నంగా అవగాహన. కార్యక్రమం నిర్వహించడం జరిగింది సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా వెంకటేశ్వరరావు...
లోకాయుక్త చీఫ్ జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి కర్నూలు ఈ రోజు వరకు లోకాయుక్త సంస్థ నందు 1321 ఫిర్యాదులు నమోదు అయినట్లు జస్టిస్ పి లక్ష్మణరెడ్డి తెలియజేశారు. గురువారం లోకాయుక్త కార్యాలయంలో లోకాయుక్త చీఫ్ జస్టిస్...
నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు నగరపాలక కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ వెల్లడి ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో కర్నూలు నగరంలోని ఈ నెల 15వ తేదీన జరిగే గణేష్ నిమజ్జనానికి వినాయక ఘాట్ వద్ద అన్ని...