ఏపీ న్యూస్ టుడే మంత్రాలయం రిపోర్టర్: మంత్రాలయంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి… అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ మంత్రాలయం మండల నూతన కమిటీ సమావేశం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు...
ఏపీ న్యూస్ టుడే మంత్రాలయం రిపోర్టర్: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి దేశం నలుమూల నుంచి ముఖ్యంగా కర్ణాటక తమిళనాడు తెలంగాణ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చే భక్తుల సౌకర్యార్థం,...
పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి- మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో పత్తికొండ పాటు నియోజకవర్గ పరిధిలోని మద్దికెర,తుగ్గలి, వెల్దుర్తి,కృష్ణగిరి మండలాలలోని పలు గ్రామాలలో అధిక వర్షాలకు పంటలు పూర్తిగా...
నగరపాలక వినాయకుడి వద్ద అన్నదానం* ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో నగరపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద గురువారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ ప్రారంభించారు. అన్నదానం ఒక మహత్కార...
జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించిన ఎం.పి బస్తిపాటి నాగరాజు ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల పట్ల అధికారులు మర్యాదపూర్వకంగా నడుచుకుని, వారికి అన్ని విధాలుగా సేవలు అందించాలని కర్నూలు...
సయ్యద్.ఇక్బాల్ హుస్సేన్ ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ కి చెక్ అందజేత. నంద్యాల ఎస్ డి ఆర్ గ్రూప్...
కడప జిల్లా, జమ్మలమడుగు మండలంలోని పర్యాటక కేంద్రమైన గండికోట గ్రామం నుండి జమ్మలమడుగు లోని ఓ ప్రైవేటు పాఠశాలకు విద్యార్థులను తీసుకువస్తున్న స్కూల్ వ్యాన్ కు పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే గండికోటకు వచ్చిన...
ఏపీ టుడే న్యూస్ టుడే మంత్రాలయం రిపోర్టర్: మంత్రాలయం బ్రిడ్జి కం రిజర్వాయర్ కు లైన్ క్లియర్….. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల ప్రతినిధుల ఆమోదం… మంత్రాలయం ప్రజలకు సాగునీరు అందించడమే లక్ష్యం… మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్...
కడప జిల్లా, ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు జమ్మలమడుగు బైపాస్ రోడ్డు లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు టిప్పర్లు పట్టివేత, ఒక్కో టిప్పర్ లో 40 టన్నులకు పైగా ఇసుక ఉంటుందని అంచనా. ఒకపక్క పెన్నా నదికి...