ఆంధ్రప్రదేశ్
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నేషనల్ ఎక్స్లెన్స్ అవార్డు కు ఎంపికైన చిట్వేలు ఉపాధ్యాయులు పసుపుల రాజశేఖర్

అన్నమయ్య జిల్లా
చిట్వేలు మండలం చిట్వేలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయులుగా మరియు ఎన్సిసి అధికారిగా సేవలందిస్తున్న పసుపుల రాజశేఖర్ కి 2024 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నేషనల్ ఎక్స్లెన్స్ అవార్డ్స్ కు ఎంపికైనట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన స్వతంత్ర భారత రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి 137 వ జయంతి సందర్భంగా యువతేజం మరియు కలాం విజన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యాబోధనా, సాహిత్య, సాంస్కృతిక మరియు సమాజ సేవ రంగాలలో విశేషమైన కృషి చేసిన వారికి ఈ జాతీయస్థాయి అవార్డులను ప్రధానం చేస్తున్నారని తెలియజేశారు. ఈ అవార్డుకు తనకు విద్యాబోధన మరియు సామాజిక సేవ రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు ఎంపికైనట్లు తెలియజేస్తూ, ఆనందాన్ని వ్యక్తపరిచారు.ఈ అవార్డు ప్రధానోత్సవానికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ముని మనవడు అయిన సుబ్రహ్మణ్య శర్మ ప్రత్యేక అతిథిగా వస్తున్నారని నిర్వాహకులు తెలియజేశారన్నారు. ఈ అవార్డును రాజశేఖర్ ఈ నెల 14 వ తారీఖున తిరుపతిలో అందుకోనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక