ఆంధ్రప్రదేశ్
ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగులను నులిమేద్దాం.

నంద్యాల జిల్లా రుదవరం
ఏపీ టుడే న్యూస్:
ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగులను నులిమేద్దామని మండల ప్రత్యేక అధికారి నాగరాజు తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని ఆయా గ్రామాలలోని అంగన్వాడి కేంద్రాలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో వైద్య సిబ్బంది పిల్లలకు నులిపురుగుల నిర్మూలన కొరకు ఆల్బెండజోల్ మాత్రాలను వేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగా మంగళవారం మండల ప్రత్యేక అధికారి నాగరాజు, ఇన్చార్జ్ ఎంపీడీవో వరలక్ష్మి, ఎంఈఓ కోటయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు
సుబ్బరాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు, అధికారులు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమాలలో వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక