ఆంధ్రప్రదేశ్
వినియోగ దారులకు ఉత్తమ సేవలదించిన వారికి పురస్కారాలు

వినియోగ దారులకు ఉత్తమ సేవలదించిన వారికి పురస్కారాలు
హైదరాబాద్ ఏపీ టుడే న్యూస్ ఫిబ్రవరి 26:
మార్చి 15 న విశాఖ లో జరిగే ప్రపంచ వినియోగ దారుల హక్కుల దినోత్సవం సందర్భంగా వినియోగ దారులకు ఉత్తమ సేవలదించిన సంస్థ లకు పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కన్సుమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధికార ప్రతినిధి పేరూరు బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యా, వైద్యం , ఆర్థిక, స్థిరాస్తి…తదితర రంగాల్లో వినియోదారులకు ఉత్తమ సేవలదించిన పలు సంస్థ లకు ఉత్తమ సేవా పురస్కారాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయా సంస్థలు వినియోగ దారులకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ముందుకు రావాలని వారిని ప్రోత్సహిస్తూ ఈ పురస్కారాలు అందిస్తున్నట్లు….ముఖ్యంగా యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక