ఛత్తీస్ఘడ్: బీజాపూర్ జిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయిన 25 మంది మావోయిస్టులు. బైరాంఘడ్, గంగులూరు ఏరియా కమిటీలకు చెందిన ఎల్ఓఎస్ సభ్యుడు, సీఎన్ఎం ప్రెసిడెంట్ సహా 25 మంది మావోయిస్టులు సరెండర్
విజయవాడ : పోలీస్ మాఫియా సెటిల్మెంట్ కి పరాకాష్ట ఈ సంఘటన. (Telugu360 has independently verified the FIR ) 2024 ఫిబ్రవరి 2వ తేదీన ఓ బాలీవుడ్ నటి ( Kadambari Jetwani)...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాదిగ ల సభ ఆగస్టు 26 తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం మరియు జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రధాన...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ ఏపీలో వలంటీర్ల వ్యవస్థపై ఎట్టకేలకు సర్కారుక్లారిటీ ఇచ్చింది. వలంటీర్లను వదులుకునేది లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. వారికి బకాయి ఉన్న గౌరవ వేతనాలను కూడా త్వరలోనే విడుదల...
కర్నూలు: డోన్ ఎమ్మెల్యే మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసిన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డిపోగు బజారన్న, టీడీపీ కర్నూలు పార్లమెంటు బి. సి....
ఎన్టీఆర్ జిల్లా నందిగామ దేశంతో, తెలంగాణ పోటీ పడుతూనే ఆంధ్రప్రదేశ్ కు జాతీయ క్రిడలు వచ్చేలా కేంద్రాన్ని కోరాం ఇప్పటి తెలంగాణ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు అభివృద్ధి చేసిందే… విజయవాడ ఎంపీ కేశినేని...
చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం టీడీపీ ఇంచార్జీ మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు.. సీఎంగా చంద్రబాబు భాధ్యతలు చేపట్టిన తరువాత...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ కర్నూలు నగరంలోని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్ )ఆలయంలో జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ,ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్...
విజయవాడ :- అన్నక్యాంటీన్లలో ఒక్కరోజు భోజనం ఖర్చును విరాళంగా ఇచ్చిన వ్యాపారవేత్త, సెల్ కాన్ సీఎండీ వై. గురుస్వామి నాయుడు. తన జన్మదినం సందర్భంగా 100 అన్నక్యాంటీన్లలో భోజనానికి రూ.26.25 లక్షలను సీఎం చంద్రబాబు విరాళంగా...