తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంతి పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13326 గ్రామ పంచాయతీలలో ఒకే రోజు...
తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండలం బీరంగి గ్రామ గ్రామాలను సమగ్ర అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం….. ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా...
తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి :- మెగా కంపెనీ లో సంవత్సరం నుండి పని చేస్తున్న మధ్యప్రదేశ్ చెందిన వందమంది వలస కార్మికులు గత మూడు నెలలుగా వారికి మెగా కంపెనీ వేతనాలు చెల్లించుకుంట కార్మికులను పొట్ట...
కర్నూలు జిల్లా కల్లూరు మండలం.. ఉలిందకొండ గ్రామంలో ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి పాల్గొనడం జరిగినది మరియు మండల అధికారులు ఉపాధి హామీ పనుల గురించి ప్రజలకు వివరించడం...
*తిరుపతి జిల్లా : తిరుమల: *శ్రీ వెంకటేశ్వర స్వామి వారిణి దర్శించుకున్న చిరంజీవి* తన పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీతో తిరుమల చేరుకున్న చిరంజీవి ఈరోజు ఉదయం స్వామివారి దర్శనం చేసుకున్నారు. జె అనిల్కుమార్ ఏపీ టు...
అచ్యుతాపురం :- Aug 22, 2024, *జర్నలిస్ట్ బాబీ* 18 మంది మృతి కలచివేసింది: పవన్ కళ్యాణ్ అచ్యుతాపురం రియాక్టర్ పేలుడు ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు....
అచ్చుతాపురం :- Aug 22, 2024, అచ్చుతాపురం రియాక్టర్ ప్రమాదం.. ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేంద్రం ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు...
చిత్తూరు చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్. 150 మంది విద్యార్థులకు అస్వస్థత. అస్వస్థతకు గురైన విద్యార్థులనుచిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్ల వెల్లడి. మీడియాకు వివరాలు...
తిరుపతి జిల్లా: తిరుమల: ఆగస్టు 19(ఏపీ టు డే న్యూస్) *వైభవంగా శ్రావణ పౌర్ణమి గరుడసేవ* తిరుమలలో సోమవారం రాత్రి శ్రావణ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప...