కర్నూలు జిల్లా, పత్తికొండ, ఏపీ టుడేన్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికులు అని ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా మారుతుంది అని రాష్ట్ర అభివృద్ధి కేవలం ఆయనతో మాత్రమే సాధ్యమవుతుంది అని...
చిత్తూరు జిల్లా కుప్పం… దేశ ప్రధాని నరేంద్ర మోడీ 74వ జన్మదిన వేడుకలను కుప్పం పట్టణంలో నియోజకవర్గ బిజెపి అసెంబ్లీ అధ్యక్షులు డాక్టర్ శివ శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని తిరుపతి గంగమ్మ...
నంద్యాల జిల్లా- సిరివెళ్ళ- ఉల్లి గుర్రప్ప, ఏపీ టుడే. న్యూస్: మంగళవారం నాడు స్థానిక మండల పరిధిలోని గోవిందపల్లి గ్రామంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం కార్యక్రమంలో :పిడి రామచంద్రారెడ్డి డిఈఓ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు....
ఏపీ టుడే న్యూస్.నంద్యాల జిల్లా- సిరివెళ్ళ – ఉల్లి గుర్రప్ప స్వభావ్ స్వచ్చత – సంస్కార్ స్వచ్ఛత శిరివెళ్ళ:- స్థానిక మండల పరిధిలోని మంగళవారం నాడు గ్రామ స్వచ్ఛత హీ సేవా వక్షోత్సవాలు కార్యక్రమం జరిగింది....
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛతహి సేవా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 తేదీ వరకు నిర్వహించే స్వచ్ఛతా...
కడప జిల్లా, జమ్మలమడుగు, ఏపీ టుడే న్యూస్: -భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న రాజ్ బాగ్ సవార్ సాహెబ్ దర్గా … -దర్గా ప్రాంగణంలో ఆకతాయిల వెకిలి చేష్టలు .. జమ్మలమడుగు మండల పరిధిలోని...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. నంద్యాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పిలుపుమేరకు నంద్యాల జిల్లా శ్రీ భగీరథ నగర (ఉప్పర) సంఘం జిల్లా...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. రుద్రవరం మండలం వెలగల పల్లె టీడీపీ నాయకుడు మాజీ సర్పంచ్ రామయ్య తల్లీ మరణించారన్న విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విక్యత్...
*Big Breaking:* ఢిల్లీ విద్యా శాఖా మంత్రిగా ఉన్న ఆతిషి ని నూతన ముఖ్యమంత్రి గా ఎన్నుకొన్న ఆప్ ఎమ్మెల్యేలు….