రావులపాలెం గ్రామానికి చెందిన కోటిపల్లి వెంకట రామారావు అర్థశాస్త్రంలో పిహెచ్డి పొందారు ఆయన 35 సంవత్సరాలు చరిత్ర పార్ట్ టైం అధ్యాపకులుగా , అడ్వకేటుగా, సీనియర్ పత్రిక విలేకరిగా, పనిచేస్తున్నారు.కోటిపల్లి ఎంఏ ఎకనామిక్స్ లో పీహెచ్డీ...
విజయవాడ : నేను 2014లో అధికారంలోకి వచ్చాక, పోలవరం ప్రాజెక్ట్, ఏడు ముంపు మండలాలు ఇస్తే కానీ, ప్రమాణ స్వీకారం చేయనని కేంద్రంతో పోరాడాను. ఇతను 2019లో అధికారంలోకి రాగానే, ప్రమాణ స్వీకారం చేసిన రోజే,...
విజయవాడ: 2014లో అధికారంలోకి వచ్చాక, ఒక తపనతో పోలవరం ప్రాజెక్ట్ కోసం పని చేసాం. 82 సార్లు పోలవరం ప్రాజెక్ట్ పై రివ్యూ చేసాను. ప్రాజెక్ట్ పనులని 72% వరకు తీసుకుని వెళ్లాం. అంతా బాగున్న...
విజయవాడ : ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్రం ఆమోదించటం శుభపరిణామం. కేంద్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరుపున ధన్యవాదాలు #tdpwc
నిరాశ నిస్పృహల్లో ఉన్న రాష్ట్రానికి, నేడు కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు, భరోసా ఇస్తాయి. ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండస్ట్రియల్ నోడ్స్ తో పాటు, పోలవరం ప్రాజెక్ట్ ఫేజ్ 1 కింద, రూ.12,000 కోట్లు ఇవ్వటానికి కేంద్ర క్యాబినెట్...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ తాగునీటి పైప్లైన్ను మురికి కాలువకు ఆనుకుని నిర్మిస్తున్నారని, దానిని కాలువ వైపునకు కాకుండా రహదారి పక్కన నిర్మించాలని నగరపాలక సంస్థ కార్యాలయ మేనేజర్ చిన్నరాముడిముని గుత్తి పెట్రోల్...
నంద్యాల జిల్లా : కోవెలకుంట్లలో మానసిక వికలాంగురాలైన మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం సామూహిక అత్యాచారాన్ని వీడియో తీసిన నిందితులు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన తల్లి ఫిర్యాదుతో ఫోక్సో చట్టం కింద కేసు...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో భూ బాధితుల సదస్సు విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి ఈశ్వరయ్య ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ విద్యుత్ సంస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారా 2000 సంవత్సరంలో విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డిలకు అర్పిస్తున్న ఘనమైన నివాళి అని సీపీఎం...