ఎన్టీఆర్ జిల్లా నందిగామ దేశంతో, తెలంగాణ పోటీ పడుతూనే ఆంధ్రప్రదేశ్ కు జాతీయ క్రిడలు వచ్చేలా కేంద్రాన్ని కోరాం ఇప్పటి తెలంగాణ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు అభివృద్ధి చేసిందే… విజయవాడ ఎంపీ కేశినేని...
చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం టీడీపీ ఇంచార్జీ మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు.. సీఎంగా చంద్రబాబు భాధ్యతలు చేపట్టిన తరువాత...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ కర్నూలు నగరంలోని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్ )ఆలయంలో జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ,ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్...
విజయవాడ :- అన్నక్యాంటీన్లలో ఒక్కరోజు భోజనం ఖర్చును విరాళంగా ఇచ్చిన వ్యాపారవేత్త, సెల్ కాన్ సీఎండీ వై. గురుస్వామి నాయుడు. తన జన్మదినం సందర్భంగా 100 అన్నక్యాంటీన్లలో భోజనానికి రూ.26.25 లక్షలను సీఎం చంద్రబాబు విరాళంగా...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ ప్రజలకు అన్ని రకాల సేవలను చేరువ చేసేందుకు రూపొందించిన కూలి యాప్ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ ఆవిష్కరించారు. కర్నూల్లోని...
జూపాడు బంగ్లా ఎత్తిపోతలకు మరమ్మతులు చేపట్టాలి. ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ నందికొట్కూరు: జూపాడుబంగ్లా ఎత్తిపోతల పథకం పేజ్ 1, పేజ్ 2 లకు మరమ్మతులు చేయకపోవడం వల్ల సాగునీరు అందక రైతులు...
కర్నూలు జిల్లా శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు, పోలీసులకు , వారి కుటుంబ సభ్యులకు , మీడియా సోదరులకు కర్నూలు జిల్లా పోలీసు శాఖ తరపున కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి....
కర్నూలు జిల్లా: కర్నూల్ నగరంలోని గొర్రెల సంఘం చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా కర్నూలు నగరంలోని రెడ్ క్రాస్ దగ్గర నుంచి కలెక్టర్ మీదుగా బిర్లా...
కర్నూలు జిల్లా: కర్నూలు కల్లూరు మండలం లోగల ప్రభుత్వ భూములకు గత ఐదు సంవత్సరాల కాలంలో రక్షణ లేకుండా పోయిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముప్పసాని సుధాకర్ ఆరోపించారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి...