Pనంద్యాల జిల్లా రుద్రవరం. ఏపీ టుడే న్యూస్: ప్లాస్టిక్ రహిత పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రుద్రవరం అటవీ రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు తెలిపారు. మంగళవారం స్వచ్ఛ యాక్షన్ ప్లాన్ నేషనల్...
నంద్యాల జిల్లా, రుద్రవరం. ఏపీ టుడే న్యూస్: రుద్రవరం మండలంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలలో భాగంగా ప్రత్యేక అధికారి నాగరాజు, ఏవో వరలక్ష్మి ఆధ్వర్యంలో మండల...
నంద్యాల జిల్లా రుదవరం ఏపీ టుడే న్యూస్: ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగులను నులిమేద్దామని మండల ప్రత్యేక అధికారి నాగరాజు తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని ఆయా గ్రామాలలోని అంగన్వాడి...
వైయస్సార్ కడప జిల్లా, మైదుకూరు, ఏపీ టుడే న్యూస్: చాపాడు మండలం విశ్వనాధ పురం గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి భవనాన్ని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్...
కర్నూలు జిల్లా, పత్తికొండ, ఏపీ టుడేన్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికులు అని ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా మారుతుంది అని రాష్ట్ర అభివృద్ధి కేవలం ఆయనతో మాత్రమే సాధ్యమవుతుంది అని...
చిత్తూరు జిల్లా కుప్పం… దేశ ప్రధాని నరేంద్ర మోడీ 74వ జన్మదిన వేడుకలను కుప్పం పట్టణంలో నియోజకవర్గ బిజెపి అసెంబ్లీ అధ్యక్షులు డాక్టర్ శివ శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని తిరుపతి గంగమ్మ...
నంద్యాల జిల్లా- సిరివెళ్ళ- ఉల్లి గుర్రప్ప, ఏపీ టుడే. న్యూస్: మంగళవారం నాడు స్థానిక మండల పరిధిలోని గోవిందపల్లి గ్రామంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం కార్యక్రమంలో :పిడి రామచంద్రారెడ్డి డిఈఓ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు....
ఏపీ టుడే న్యూస్.నంద్యాల జిల్లా- సిరివెళ్ళ – ఉల్లి గుర్రప్ప స్వభావ్ స్వచ్చత – సంస్కార్ స్వచ్ఛత శిరివెళ్ళ:- స్థానిక మండల పరిధిలోని మంగళవారం నాడు గ్రామ స్వచ్ఛత హీ సేవా వక్షోత్సవాలు కార్యక్రమం జరిగింది....
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛతహి సేవా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 తేదీ వరకు నిర్వహించే స్వచ్ఛతా...