శ్రీశైలం మల్లన్నసేవలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దర్శించుకున్నారు దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు...
నంద్యాల జిల్లా సిరివెళ్ల.మండలం- ఏపీ టుడే న్యూస్- ఉల్లి గుర్రప్ప- సిరివెళ్ళ :- విజయవాడ వరద ప్రభావంతో త్రివంగ నష్టం పోయి కష్టాల్లో ఉన్న బాధితులకు. సహాయ సహకారాలు అందించడమే దెయ్యమని టిడిపి నాయకులు. మాజీ...
చిత్తూరు జిల్లా కుప్పం…. కుప్పం పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం పాలైనట్టు పట్టణ సీఐ జిటి నాయుడు మీడియా ప్రకటన ద్వారా తెలిపారు. వాటి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తి...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో ముఖ్యమంత్రి సమీక్షలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి టి.జి భరత్ రాష్ట్రంలో ఆహారశుద్ది రంగంపై సిఎం సమీక్ష చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ కు రాష్ట్రంలో అపార అవకాశాలు, అనువైన పరిస్థితులు...
గ్రామాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఏర్పాటుకు ప్రోత్సాహం* ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ, ఆహార...
కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రకృతి విపత్తువల్ల ఆకాలవర్షాలకి విజయవాడలో సంభవించిన వరద విపత్తుకు ఇబ్బందులు పడుతోన్న వరద బాధితుల సహాయార్థం ప్రొద్దుటూరులోని ది ప్రొద్దుటూరు పాత ఆటోనగర్ అసోసియేషన్ మరియు మజిదే బిలాల్ వారు ఈరోజు...
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం పరిధిలోని వగరూరు గ్రామంలోని చెరువు దాదాపు రెండు నెలల నుంచి ఎండిపోవడంతో స్థానిక రైతులు జై భీమ్ ఎమ్మార్పీఎస్ సంఘాన్ని స్థానిక వగరూరు...
తిరుపతి జిల్లా తిరుమల, 2024 సెప్టెంబరు 12 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో స్వామివారి వాహన సేవలలో భక్తులను...
బ్రేకింగ్ న్యూస్ తిరుపతి కారును ఢీ కొన్న కంటైనర్ లారీ… కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి. … కలకడ నుంచి చెన్నై కు టమోటా లోడు తో వెళుతున్న కంటైనర్ అదుపుతప్పి కారు పైన పడటంతో...