ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ ప్రజలకు అన్ని రకాల సేవలను చేరువ చేసేందుకు రూపొందించిన కూలి యాప్ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ ఆవిష్కరించారు. కర్నూల్లోని...
జూపాడు బంగ్లా ఎత్తిపోతలకు మరమ్మతులు చేపట్టాలి. ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ నందికొట్కూరు: జూపాడుబంగ్లా ఎత్తిపోతల పథకం పేజ్ 1, పేజ్ 2 లకు మరమ్మతులు చేయకపోవడం వల్ల సాగునీరు అందక రైతులు...
కర్నూలు జిల్లా శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు, పోలీసులకు , వారి కుటుంబ సభ్యులకు , మీడియా సోదరులకు కర్నూలు జిల్లా పోలీసు శాఖ తరపున కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి....
కర్నూలు జిల్లా: కర్నూల్ నగరంలోని గొర్రెల సంఘం చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా కర్నూలు నగరంలోని రెడ్ క్రాస్ దగ్గర నుంచి కలెక్టర్ మీదుగా బిర్లా...
కర్నూలు జిల్లా: కర్నూలు కల్లూరు మండలం లోగల ప్రభుత్వ భూములకు గత ఐదు సంవత్సరాల కాలంలో రక్షణ లేకుండా పోయిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముప్పసాని సుధాకర్ ఆరోపించారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి...
*సినీ నటుడు,ఎమ్మెల్యే బాలకృష్ణకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు…* *జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్…* కొత్తపేట నియోజకవర్గంలో వివాహ వేడుకకు హాజరైన ప్రముఖ సినీ నటుడు,హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణకు స్థానిక...
శ్రీ కృష్ణ జయంతి సందర్భంగా ఈరోజు నంద్యాల చెక్ పోస్ట్ నందు గల శ్రీ కృష్ణుడి ఆలయంలో”ప్రత్యేక పూజ”కార్యక్రమంలో పాల్గొన్న పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు...
శ్రీకాళహస్తి ఆగస్టు 25: శ్రీకాళహస్తిలో మరపురాని మనిషి శాంతారామ్ జె.పవార్ అని పలువురు అన్నారు. ఆదివారం 71 వ జయంతిని ద స్కూల్ ఆవరణలో ఆయన కుమార్తె డాక్టర్ అర్చన, సోదరులు జనార్దన్ రావు పవార్...
చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పంలో క్షుద్ర పూజలు కలకలం.. ప్యాలెస్ రోడ్డులోని ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా క్షుద్ర పూజలు.. నడిరోడ్డులో ముగ్గు వేసి క్షుద్ర పూజలు.. ముగ్గు చుట్టూ పూజలు చేయడంతో పాటు జంతు బలి...