*తిరుమల, 2024 జులై 03: తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్న దళారులను కనిపెట్టి ఎప్పటికప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు జిల్లా ఎస్పీని కోరారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని...
తిరుమల : *తిరుమల, 2024 జూలై 03: అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గంలో వెళ్లే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ పద్మావతి...
తిరుమల : టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు సోమవారం సాయంత్రం పలు ఆలయాలకు సంబంధించిన ఆచార వ్యవహారాలు, వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా ఆచార వ్యవహారాలు, ధార్మిక అధికారులపై సమీక్షించారు.
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల సమస్యలను కవర్ చేసేందుకు వెళ్లినా ఓ మీడియా ప్రతినిధిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ప్రభుత్వ అండను చూసుకొని ఓవరాక్షన్...
టర్కీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి టర్కీలోని పశ్చిమ నగరమైన ఇజ్మీర్లోని రెస్టారెంట్లో ఆదివారం భారీ పేలుడు సంభవించి ఐదుగురు మరణించారు. మరో 63 మంది గాయపడ్డారు. ఈ ప్రమాద దృశ్యాలు రెస్టారెంట్లోని సీసీటీవీ కెమెరాలో...
తిరుపతి నియోజకవర్గం తిరుపతిలోని జగ్జీవన్ రామ్ పార్కులో ఈరోజు ఉదయం డాక్టర్స్ డే సందర్భంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది .పార్కు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉదయగిరి రఘు గారి ఆధ్వర్యంలో శ్రీ పి.సి రాయల్ గారి...
రాష్ట్రంలో అందరికీ హెచ్చరిస్తున్నా.. ఎవరైనా కానీ, ఆడ బిడ్డల జోలికి వచ్చి, మదంతో ప్రవర్తిస్తే, ఎంతటి వారినైనా వదిలిపెట్టను. మహిళల మీద అత్యాచారం చేస్తే, అదే వాడికి చివరి రోజు అవుతుందని హెచ్చరిస్తున్నా.. ఇది మాటల్లో...
Hyderabad: శేరిలింగంపల్లి – జేఈఈ ఆలిండియా 800 రాంక్ సాధించిన కురుమోతు రాథోడ్ నవీన్ నాయక్ అనే విద్యార్థి గంజాయికి బానిసై మత్తు పదార్థాలు తీసుకుంటుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వైసీపీకి నటుడు ఆలీ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అదిష్టానానికి పంపించారు.