ఏపీ న్యూస్ టుడే మంత్రాలయం రిపోర్టర్: అనారోగ్యం, వయస్సు కారణంగానే రాజీనామా చేస్తున్నాను… శ్రీ మఠం మేనేజర్ ఎస్ శ్రీనివాస్ రావు ఆరోగ్యం మరియు వయస్సు కారణాల దృష్ట్యా 08.09.2024న మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి...
ఆంధ్రప్రదేశ్ :- AP:ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, మరో ఐపీఎస్ విశాల్ గున్నిని సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు...
విజయవాడ నరసరావుపేట:- నేను ఛాలెంజ్ విసురుతున్నాను.. వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో హెల్త్ సెక్టార్ లో ఏం చేశాం అనేది చెప్పడానికి చర్చకు నేను సిద్ధం మంత్రి సత్యకుమార్ మీరు సిద్ధమేనా? మెడికల్ కాలేజీల్లో సీట్లు...
విశాఖపట్నం : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో, సుమారు 32 మంది బలి దానాల పోరాట ఫలితమే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి...
కాకినాడ :- కాకినాడ నగరంలో దారుణ హత్య కలకలం రేపింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లాJI చెందిన వ్యక్తిని కర్రలతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు ఆదివారం గుర్తించారు. అక్రమ...
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం ఏపీ టుడే న్యూస్ (పాణ్యం రిపోర్టర్) ప్రముఖ శైవ క్షేత్రం పాణ్యం మండలం ఎస్ కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధి నిమిత్తం 50...
చిత్తూరు జిల్లా.. కుప్పం.. కుప్పంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఒకరిపై మరొక్కరు కత్తులు రాడ్డులతో దాడి చేసుకున్న వైనం.. దాడిలో తీవ్రంగా గాయపడిన కుప్పం మాజీ జెడ్పిటిసి రాజ్ కుమార్ తమ్ముడు వినయ్.. ఈ ఘర్షణలో...
కడప జిల్లా జమ్మలమడుగు:సెప్టెంబర్15: ఈనెల 16వ తేదీ సోమవారం మీలాదున్నవి పండుగ రోజున మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఆదివారం సాయంత్రం 6 గంటలకు పట్టణంలోని జామియా మసీదులో మహమ్మద్ ప్రవక్త పవిత్ర జ్ఞాపికలకు జామియా...
విజయవాడ మంగళగిరి:- మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఇంటర్నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కేళావత్ చరణ్ నాయక్ అస్ట్రేలియా, న్యూజిలాండ్లలో జరగనున్న ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ షటిల్ బ్యాండ్మింటన్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు మంత్రి నారా లోకేష్ రూ.3 లక్షలు...