ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో భూ బాధితుల సదస్సు విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి ఈశ్వరయ్య ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ విద్యుత్ సంస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారా 2000 సంవత్సరంలో విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డిలకు అర్పిస్తున్న ఘనమైన నివాళి అని సీపీఎం...
హైదరాబాద్ : రూ.1500 కోసం హైదరాబాద్లో ఏడాదిన్నర పాపను కిడ్నాప్ చేసిన మహిళ హైదరాబాద్ లోని కాచిగూడలో ఫుట్ పాత్ పై తన అమ్మమ్మ వద్ద నిద్రిస్తున్న ఏడాదిన్నర పాప సోమవారం రాత్రి అపహరణకు గురైంది....
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ కర్నూలు జిల్లా నీటి పారుదల శాఖ ఎస్.ఈ రెడ్డి శేఖర్ రెడ్డిని ఎం.పి బస్తిపాటి నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు.. ఆర్.ఎస్.రోడ్డు సర్కిల్ లోని జల మండలి కార్యాలయంలో...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం లోని బైలుప్పల గ్రామస్థులు ఎం.పి బస్తిపాటి నగరాజును కలిశారు.. కర్నూలు మండలంలోని పంచలింగాల గ్రామంలోని ఎం.పి నివాసంలో ఆయనను కలిసి పూలమాలలు,...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియం లో జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని సందర్భంగా ముగిసిన అంతర్ పాఠశాలల కబడ్డీ పోటీలలో బాలికల విభాగంలో డోన్, నారాయణ,...
LIVE : ఏపీ హై కోర్ట్ న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం Swearing-in- Ceremony of (1) Hon’ble Smt. Justice Venkata Jyothirmai Pratapa and (2) Hon’ble Shri Justice Venuthurumalli Gopala Krishna...
కలకత్తా: పశ్చిమ బెంగాల్ వీధుల్లో వైద్యులు, మమతా బెనర్జీ ప్రభుత్వం మరియు ఆమె క్రూరమైన పోలీసులచే బెంగాల్ యువత మరియు మహిళలపై జరుగుతున్న హింస మరియు అణచివేత చక్రాలు ఖండించదగినవి మాత్రమే కాదు, మానవత్వానికి అవమానం...
విజయవాడ : దేవాదాయశాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి,దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.